logo

*సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సిపి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి : అభ్యర్థి డాక్టర్ రాజేష్ సతీమణి డాక్టర్ మాధవి లత*



రాజాం అసెంబ్లీ నియోజకవర్గం,రాజాం పట్టణంలో మంగళవారం నాడు ఈ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ గారు భార్య డాక్టర్ మాధవిలత గారు స్థానిక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా నిర్వహించారు.తన భర్త ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ తలే రాజేష్ గారు గారిని రాజాం అసెంబ్లీ ప్రజలు అభిమానిస్తున్న తీరు చూస్తుంటే గర్వంగా ఉందన్నారు.అటు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అవలంబించిన సంక్షేమ పథకాలు, ఇటు డాక్టర్ రాజేష్ గారు నియోజకవర్గంలో చేసిన కరోనా కష్టకాలంలో అందించిన సేవలు ప్రజలకు వివరించిన డాక్టర్ మాధవిలత గారు.రాజాం అసెంబ్లీ ప్రజలంతా ఖచ్చితంగా తన భర్త డాక్టర్ రాజేష్ గారికే ఓటు వేసి తీరుతామని ముక్తకంఠంతో బదులిస్తున్నారని తెలిపిన డాక్టర్ మాధవిలత గారు.ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారిని మరల ముఖ్యమంత్రిగా చూడాలని అని తద్వారా, ఎమ్మెల్యేగా తన భర్త డాక్టర్ రాజేష్ గారిని, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు) గారిని మరోసారి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసిన డాక్టర్ మాధవిలత

0
1597 views